Andhra Pradesh
జగన్కు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చాం – లోకేశ్
ప్రభుత్వం ఎక్కడా వ్యక్తిగత కక్షలు పెంచుకునే ప్రసక్తే లేదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రికి ఉన్నదానికంటే ...
భారత్ అద్భుత విజయం – సెమీస్లో ఆసీస్తో హోరాహోరీ పోరు
భారత్ అద్భుత విజయం – సెమీఫైనల్లో ఆసీస్తో హోరాహోరీ పోరు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్తో జరిగిన కీలక మ్యాచ్లో భారత జట్టు 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ...
మండలి లైవ్ ప్రసారాలపై ఆంక్షలు – రాజకీయం వేడెక్కిన అధికార ప్రతిపక్షం
మండలి లైవ్ ప్రసారాలపై ఆంక్షలు – అధికార, ప్రతిపక్ష మధ్య తీవ్ర ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రత్యక్ష ప్రసారాలపై కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. లైవ్ ఫీడ్ను ఓపెన్ సోర్స్ నుంచి తొలగించి, ...
ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా?
తాడేపల్లి: పోలీసులు, టీడీపీ కార్యకర్తలు దళిత యువకుడి ఇంటికి వెళ్లి బెదిరించి, భయపెట్టడం కరెక్టేనా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? అని వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. మీ ...
అనకాపల్లి జిల్లాలో దారుణం.. టీచర్ కీచక పర్వం
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కిరాతకంగా ప్రవర్తించాడు. బాధ్యతను మరిచి బుద్ధిలేకుండా ప్రవర్తించాడు. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఈటీ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానికులు, ...
వైసీపీకి బూస్ట్ ఇచ్చిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ చేరిక!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో తన తండ్రికి మిత్రులుగా,ఆప్తులుగా ఉన్నవారిని, వైయస్ రాజశేఖరరెడ్డి వ్యతిరేకంగా ఉన్న నాయకులకు అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నారు.జగన్ తన బలం అంతా కాంగ్రెస్ ...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సెలవు ఇచ్చాడు?
జగన్ ప్రభుత్వం తెచ్చిన టోకెన్ల సిస్టం వల్ల ప్రమాదం జరిగింది అంట..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయింది. తిరుమల తిరుపతి దేవస్థానం కు చైర్మన్ ను నియమించి రెండు నెలలు ...
సిఎం చంద్రబాబు ఏరి కోరి తెచ్చుకున్న ఈవో.. శ్యామలరావు?
మంత్రి లోకేష్ బాబు ఏరి కోరి చేసిన చైర్మన్..బిఆర్ నాయుడు..ఫైనల్ గా డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే ఘటన జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈవో శ్యామలరావు బదిలీ కానీ,టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ...
నరసరావుపేట పార్లమెంట్ లో చక్రం తిప్పుతున్న ఎంపీ లావు శ్రీక్రిష్ణ దేవరాయులు!
సిఎం చంద్రబాబు వలసలకు బ్రేక్ వేస్తారా?వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నరసరావు పేట ఎంపీ లావు శ్రీక్రిష్ణ దేవరాయులు వైసీపీ నాయకులను టీడీపీలోకి ఆహ్వానించి తన వర్గాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాడు. వైసీపీలో ...