Nara Lokesh
జగన్కు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చాం – లోకేశ్
ప్రభుత్వం ఎక్కడా వ్యక్తిగత కక్షలు పెంచుకునే ప్రసక్తే లేదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రికి ఉన్నదానికంటే ...
మండలి లైవ్ ప్రసారాలపై ఆంక్షలు – రాజకీయం వేడెక్కిన అధికార ప్రతిపక్షం
మండలి లైవ్ ప్రసారాలపై ఆంక్షలు – అధికార, ప్రతిపక్ష మధ్య తీవ్ర ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రత్యక్ష ప్రసారాలపై కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. లైవ్ ఫీడ్ను ఓపెన్ సోర్స్ నుంచి తొలగించి, ...
ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా?
తాడేపల్లి: పోలీసులు, టీడీపీ కార్యకర్తలు దళిత యువకుడి ఇంటికి వెళ్లి బెదిరించి, భయపెట్టడం కరెక్టేనా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? అని వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. మీ ...
వైసీపీకి బూస్ట్ ఇచ్చిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ చేరిక!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో తన తండ్రికి మిత్రులుగా,ఆప్తులుగా ఉన్నవారిని, వైయస్ రాజశేఖరరెడ్డి వ్యతిరేకంగా ఉన్న నాయకులకు అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నారు.జగన్ తన బలం అంతా కాంగ్రెస్ ...
ఏబి వెంకటేశ్వర రావుకు పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ పదవి ఇవ్వడం కరెక్ట్ నిర్ణయమే..
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ పదవి మెట్టుకూరు చిరంజీవి రెడ్డికి ఇచ్చాడు.మెట్టుకూరు చిరంజీవి రెడ్డి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ఉదయగిరి టిడిపి అభ్యర్థి విజయానికి కృషి చేశాడు.జగన్ ...
టిడిపి,జనసేన మద్య సోషల్ మీడియా వార్! రిలాక్స్ మోడ్ లో వైసీపీ లిమిటెడ్ కంపెనీ అధినేత జగన్ మోహన్ రెడ్డి!
గత మూడు రోజుల నుంచి టిడిపి, జనసేన మద్య డిప్యూటీ సిఎం పదవి పైన రచ్చ జరగుతుంది..నారా లోకేష్ డిప్యూటీ సిఎం అయితే పవన్ కళ్యాణ్ సిఎం అవుతాడు అంటూ కొత్త చర్చకు ...
మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సిఎం పదవి దక్కేనా?
సిఎం చంద్రబాబు అటూ కుటుంబం నుంచి వచ్చే ఒత్తిడి..ఇటు బీజేపీ,జనసేన నుంచి వచ్చే ఒత్తిడి రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ పార్టీని కంట్రోల్ లో పెట్టుకొని రాజకీయం ఉన్నారు.తిరుమల తొక్కిసలాట ఎఫెక్ట్..సిఎం చంద్రబాబు సామాజిక ...
మరో కొత్త నిర్ణయం తీసుకున్న వైసీపీ లిమిటెడ్ కంపెనీ అధినేత జగన్ మోహన్ రెడ్డి?
వైసీపీ లిమిటెడ్ కంపెనీ అధినేత తీసుకునే కొత్త నిర్ణయాలతో…సోషల్ మీడియాలో వైసీపీకి ఇప్పటికే దిక్కు లేకుండా పోయింది..ఈ నిర్ణయంతో వైసీపీ సోషల్ మీడియా నభూతో నభవిష్యత్ గా మెలగాలి అని వైసీపీ సోషల్ ...