TDP MLA
టీడీపీ కూటమి నాయకుల అండతో రెచ్చిపోతున్న మద్యం మాఫియా?
ఆంధ్రజ్యోతి కథనం.. ..కర్నూల్ జిల్లాలో నవంబర్ లో 75కోట్లు మద్యం విక్రయాలు జరిగితే బెల్ట్ షాపుల నుండి 25కోట్లు పై మాట..కొరవడిన ఎక్సైజ్ నిఘా..మద్యం అన్నట్లు పల్లెపల్లెన.. వీధివీధిన బెల్ట్ షాపులు బార్లా ...
మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాపై తహసీల్దార్ ఖాజాబీ స్వయంగా ఫిర్యాదు.
మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాపై సీఎం, మంత్రులు లోకేశ్,’అనగాని’కి తహసీల్దార్ ఖాజాబీ స్వయంగా ఫిర్యాదు. మాఎమ్మెల్యే నన్ను పనిచేసుకోనివ్వట్లేదు. ప్రతినెలా రూ.30 లక్షలు కప్పం కట్టమంటున్నారు. ఆయన పురమాయించిన పనులు నిబంధనలకు ...